తెలంగాణలో కొత్తగా 2 ఇంజినీరింగ్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండు కొత్త ఇంజినీరింగ్ కాలే జీలతో పాటు ఒక డిగ్రీ కాలేజీకి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ వేర్వేరు జీవోలు రిలీజ్ చేశారు. జేఎన్టీయూహెచ్పరిధిలో మహబూబాబాద్, పాలేరులో ఇంజినీరింగ్ కాలేజీలకు, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో డిగ్రీ కాలేజీకి అనుమతి ఇచ్చారు.
©️ VIL Media Pvt Ltd.